Karnataka Govt Maithri Scheme
ఆలయాల్లో పూజలు చేసే అర్చకులను వివాహమాడే వధువుకు కర్ణాటక ప్రభుత్వం రూ.3 లక్షల బాండ్ను ప్రోత్సాహక బహుమతిగా అందచేయనుంది. అర్చకులు, పురోహితులను వివాహం చేసుకునేందుకు యువతులు వెనుకాడుతున్న నేపథ్యంలో...
మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ షో వేదికగా మెగా మనసు చాటుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 విజేతను ప్రకటించేందుకు ఫైనల్ ఎపిసోడ్కి గెస్ట్గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి రప్ఫాడించారు. ఈ సందర్భంగా...
తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల బులిటెన్ను ఈ రోజు విడుదల చేసిన ప్రకారం రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,077 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 925 పాజిటివ్ కేసులు...
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రోజు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం కరోనా మహమ్మారి కాస్త తగ్గినట్లు కనిపిస్తుంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 66,002 నమూనాలను పరీక్షించగా 1,221 మందికి...
దేశంలో దశాబ్దాల కాలం నుంచి పెండింగ్ లో ఉన్న అయోధ్య కేసు తీర్పు ఇటీవలే సుప్రీమ్ కోర్టు పూర్తి చేసింది. దీనితో అయోధ్య రామ మందిర నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. అంగరంగ వైభవంగా ప్రధాని...
TTD Hundi Receives Record Amount
తిరుమల తిరుపతి దేవస్థానం వెంకన్న స్వామి వారి హుండీకి కళ్లు చెదిరే ఆదాయం వచ్చింది. శ్రీవారిని 42,825 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు, 8,340మంది తలనీలాలు సమర్పించారు....
ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...
ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుండి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. వీటి నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేసింది ప్రభుత్వం. పుష్కరాలు రేపు మధ్యాహ్నం 1:21 గంటలకు ప్రారంభం అవుతాయి. రేపటినుండి మొదలుకొని...
కరోనా కారణంగా విదించిన లాక్ డౌన్ కారణంగా మార్చి 20న మూతబడిన తిరుమల శ్రీవారిమెట్టు నడకమార్గాన్ని టీటీడీ తిరిగి ప్రారంబింస్తు నట్లు అధికారులు ప్రకటించారు. కానీ ప్రస్తుతానికి ఉదయం 6 గంటల నుంచి...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో నేడు అమ్మవారు శ్రీమహా లక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇరువైపులా గజ రాజులు సేవిస్తుండగా, రెండు చేతులతో కమలాలు ధరించి , అభయ , వరద ముద్రలతో...
దసరా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దేవి నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు(ఈ రోజు) అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి ప్రతి రూపానికీ ప్రత్యేక అర్థం,...
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాల్లో రెండవ రోజున సందర్బంగా కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చారు. ఆలయ అధికారులు నేటి ఉదమయం 6 గంటల నుంచి...
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబింకా మల్లికార్జునస్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం 8:30 గంటలకు యాగశాల ప్రవేశంతో దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుండి ఈ నెల...
తెలంగాణ రాష్ర్ట ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలుస్తున్న బతుకమ్మ పండుగను...
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండగ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. 9 రోజుల పాటు ఈనెల 24 వరకు ఈ పండగ అంగరంగ వైభవంగా నిర్వహించుకోనున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన...
నవంబర్ నుంచి శబరిమల యాత్ర ప్రారంభం కాబోతున్నది. లక్షలాది మంది భక్తులు ఇరుముడి కట్టుకొని అయ్యప్ప దర్శనం చేసుకునేందుకు శబరిమల బయలుదేరి వెళ్తుంటారు. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు శబరిమల యాత్ర...