Karnataka Govt Maithri Scheme
ఆలయాల్లో పూజలు చేసే అర్చకులను వివాహమాడే వధువుకు కర్ణాటక ప్రభుత్వం రూ.3 లక్షల బాండ్ను ప్రోత్సాహక బహుమతిగా అందచేయనుంది. అర్చకులు, పురోహితులను వివాహం చేసుకునేందుకు యువతులు వెనుకాడుతున్న నేపథ్యంలో...
మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ షో వేదికగా మెగా మనసు చాటుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 విజేతను ప్రకటించేందుకు ఫైనల్ ఎపిసోడ్కి గెస్ట్గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి రప్ఫాడించారు. ఈ సందర్భంగా...
తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల బులిటెన్ను ఈ రోజు విడుదల చేసిన ప్రకారం రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,077 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 925 పాజిటివ్ కేసులు...
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రోజు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం కరోనా మహమ్మారి కాస్త తగ్గినట్లు కనిపిస్తుంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 66,002 నమూనాలను పరీక్షించగా 1,221 మందికి...
TDP MLAs ready to join YSRCP if Jagan accepts:
అధికార వైసీపీలో పార్టీని బలోపేతం చేసే దిశగా అధినేత జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీకి పనికి వస్తారు.....
విశాఖ జిల్లాలో సీనియర్ నాయకుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్, టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోను, పాయకరావుపేటలోనూ...
ఆంధ్రప్రదేశ్ లో రెండు తెలుగు న్యూస్ ఛానెళ్ల అనధికార నిషేధంపై అప్పిలేట్ ట్రిబ్యునల్ మండిపడింది. పదేపదే ఆదేశాలిచ్చినా ఆ ఛానెళ్ల ప్రసారాల నిలిపివేతకు కారణాలు చూపకపోవడం, అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై ఏపీ ఫైబర్...
గ్రామ సచివాలయ ఉద్యోగాల్ని ఇప్పించి జగన్ చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాన్ని తీసుకున్నారని వైసీపీ నేతలు ప్రశంసల జల్లు కురిపించారు. అయితే ఈ గ్రామా సచివాలయ అప్పాయింట్మెంట్ లెటర్లలో వున్న నిబంధనలు చూసాక ఉద్యోగులు...
ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ...
హైదరాబాద్ నగరం లోని ఎస్సార్ నగర్లో నివాసం ఉంటున్నటువంటి సురేష్ అనే ఇస్రో సైంటిస్ట్ దారుణ హత్యకు గురయ్యారు. కాగా వివరాల్లోకి వెళ్తే ధర్మకరణ్ రోడ్డులో ఉన్న అన్నపూర్ణ అపార్ట్మెంట్ 2వ అంతస్తులో...
ఏపీలోని ఎన్నికలకు ముందు అంతా ప్రముఖ రాజకీయ వేత్త మరియు మాజీ కాంగ్రెస్ పార్టీ కీలక నేత అయినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పటి వరకు తాను గమనించిన ఎన్నికలపై సమగ్ర విశ్లేషణలు,లోపాలను...
మద్యం ధరలను ఏపీ ప్రభుత్వం భారీగా పెంచింది. మద్యం అమ్మకాలపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించింది. పెరిగిన మద్యం ధరలు అక్టోబర్ 1(మంగళవారం) నుంచి అమల్లోకి రానున్నాయి.
దేశీయంగా తయారైన విదేశీ మద్యం...