Karnataka Govt Maithri Scheme
ఆలయాల్లో పూజలు చేసే అర్చకులను వివాహమాడే వధువుకు కర్ణాటక ప్రభుత్వం రూ.3 లక్షల బాండ్ను ప్రోత్సాహక బహుమతిగా అందచేయనుంది. అర్చకులు, పురోహితులను వివాహం చేసుకునేందుకు యువతులు వెనుకాడుతున్న నేపథ్యంలో...
మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ షో వేదికగా మెగా మనసు చాటుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 విజేతను ప్రకటించేందుకు ఫైనల్ ఎపిసోడ్కి గెస్ట్గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి రప్ఫాడించారు. ఈ సందర్భంగా...
తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల బులిటెన్ను ఈ రోజు విడుదల చేసిన ప్రకారం రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,077 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 925 పాజిటివ్ కేసులు...
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రోజు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం కరోనా మహమ్మారి కాస్త తగ్గినట్లు కనిపిస్తుంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 66,002 నమూనాలను పరీక్షించగా 1,221 మందికి...
టీడీపీ నేత, తణుకు మాజీ ఎమ్మెల్యే వై టీ రాజా ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. వై...
తెలంగణా వాసులకు దీపావళి సందర్భంగా కేసీఆర్ గిఫ్ట్ ప్రకటించారు. కేసీఆర్ దీపావళి కానుకగా 2020-21కి ఆస్తిపన్నులో ఉపశమన కల్పించినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కేటీఆర్ మాట్లాడుతూ దీపావళి కానుకగా జీహెచ్ఎంసీ పరిధిలో గృహ...
దేశవ్యాప్తంగా ఈరోజు దీపావళి వేడుకలు జరుగుతున్నా సందర్బంగా పలువురు ప్రముఖలు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసారు. కాగా దీపావళి సందర్భంగా రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు...
బీజేపీ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఇంచార్జ్ లను మార్చింది. వాటిలో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తెలంగాణ బీజేపీ ఇన్చార్జ్గా తరుణ్ చౌగను నియమించగ, ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జ్ గా మురళీధరన్ నియమించగా...
తెలంగాణా రాష్ట్రంలో బాణసంచా కాల్చేందుకు మరియు అమ్మకాలు జరిపేందుకు సుప్రీంకోర్టు పచ్చ జెండా ఉపింది. కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణలో దీపావళి పండుగ రోజున బాణసంచా కాల్చకూడదని, బాణసంచా అమ్మకాలు కూడా జరపకుడదని...
ఏపి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను రాష్ట్ర సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు శుక్రవారం కలుసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ను కలుసుకుని అరగంటకు పైగా భేటీ అవుతారని సీఎం...
నంద్యాలలో మైనార్టీ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయ రంగును పులుముకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఈ కేసుపై స్పందిస్తూ...
కేంద్రం సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలతో మరో కొత్త స్కీమ్ ను తీసుకొచ్చింది. దేశంలోని 10 రంగాలకు ఊతం ఇచ్చే విధంగా ఈ స్కీమ్ ను రూపొందించారు. దీనికి కేంద్రం ఆమోదం...
ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 1886 నమోదు అయ్యాయని తేల్చింది. కాగా ఈ రోజు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన...
దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు విజయం సాదించారు. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందడంతో దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ...
హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మాణం కోసం సుమారు దాదాపు రెండు వేల ఎకరాల స్థలాన్ని కేటాయించనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సినీ ప్రముఖులు, అధికారుల...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో భాగంగా పలు విషయాలపై కీలకంగా చర్చించనున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి వల్ల తెలంగాణకు జరిగిన ఆర్థిక...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల మూడవ దశ పోలింగ్ ఈరోజు ప్రారంభమయ్యింది. ఇప్పటి వరకూ రెండు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. కాగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ బూత్ల...
ఈ రోజు పరిటాల శ్రీరామ్ కి కొడుకు పుట్టాడు. తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమం. దీంతో పరిటాల రవి పుట్టాడు అంటూ ఫ్యామిలీ, వారి అనుచరులు అంతా ఫుల్ హ్యాప్పీ. అచ్చం నాన్నలాగే...
ఢిల్లీ కరోనా కేసులతో పాటు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దీపావళి పండగ వేళ టపాసులపై నిషేధం విధించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో దీపావళి లక్ష్మీ పూజ నిర్వహిస్తామని అందరూ...