Karnataka Govt Maithri Scheme
ఆలయాల్లో పూజలు చేసే అర్చకులను వివాహమాడే వధువుకు కర్ణాటక ప్రభుత్వం రూ.3 లక్షల బాండ్ను ప్రోత్సాహక బహుమతిగా అందచేయనుంది. అర్చకులు, పురోహితులను వివాహం చేసుకునేందుకు యువతులు వెనుకాడుతున్న నేపథ్యంలో...
మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ షో వేదికగా మెగా మనసు చాటుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 విజేతను ప్రకటించేందుకు ఫైనల్ ఎపిసోడ్కి గెస్ట్గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి రప్ఫాడించారు. ఈ సందర్భంగా...
తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల బులిటెన్ను ఈ రోజు విడుదల చేసిన ప్రకారం రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,077 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 925 పాజిటివ్ కేసులు...
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రోజు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం కరోనా మహమ్మారి కాస్త తగ్గినట్లు కనిపిస్తుంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 66,002 నమూనాలను పరీక్షించగా 1,221 మందికి...
Amazon CEO To Quit
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఈ ఏడాది అమెజాన్ సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నారు. ఆండీ జాస్సీ అతని స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన జెఫ్...
అసాధారణ రీతిలో ఇస్రో పీఎస్ఎల్వీ సీ49 రాకెట్ను దిగ్విజయంగా నిగిలోనికి ప్రయోగించింది. పీఎస్ఎల్వీ సీ49 రాకెట్ ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పది ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 575 కిలోమీటర్ల దూరంలో ఉన్న...
ఈ ఏడాది తొలి రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. శ్రీహరి కోట నుంచి ఇవాళ PSLV C-49 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. దీని ద్వారా పది ఉపగ్రహాలను కక్ష్యల్లో ప్రవేశపెట్టనుంది ఇస్రో. ఇవాళ...
గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త రూల్ ప్రవేశపెట్టింది. ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే విషయంలో కీలక మార్పు తీసుకొచ్చింది బ్యాంకు. ఇకపై ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే...
ప్రముఖ మోటార్ తయారీ సంస్థ ఫ్యూగోట్ కొత్త ఆవిష్కరణను విపణిలోకి విడుదల చేసింది. ఫ్యూగోట్ మెట్రోపాలిస్ త్రీ వీలర్ స్కూటర్ ను ఫ్రాన్స్ లో విడుదల చేసింది. ఈ స్యూటర్ ను పోలీసులకు...
అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో హై స్పీడ్ ఇంటర్ నెట్ కోసం ప్రధాని మోడి 2018 లో ప్రారంభించిన సబ్ మరైన్ కేబుల్ కనెక్టివిటీ ప్రాజెక్టు పూర్తి కావడంతో ఈ రోజు ప్రారంబించనున్నారు...
Uber Good News For Engineers
క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ 140 మంది కొత్త ఇంజనీర్లను నియమించుకోనున్నామని శుభవార్త అందించింది. డెలివరీ, మార్కెట్ ప్లేస్, కస్టమర్ సర్వీస్, డిజిటల్ చెల్లింపులు, రిస్క్ అండ్...
గాల్వాన ఘటన తర్వాత చైనా యాప్ అయిన టిక్ టాక్ నిషేధం తర్వాత ఇండియన్ షార్ట్ వీడియో యాప్ చింగారి యాప్ బాగా పాపులర్ అయ్యింది. టిక్ టాక్ లేకపోవడంతో చింగారి యాప్...
భారతదేశంలో స్మార్ట్ ఫోన్ లేని ప్రతి ఇంటింటికి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో రిలయన్స్ జియో ఫ్లాట్ఫామ్స్లో భాగస్వాములు కావడం గొప్పగా ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్విటర్ ద్వారా...
ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారతదేశంలో 40వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ నియామకాలు క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉంటాయని పేర్కొంది. కరోనా వలన...
టిక్ టాక్.. ఇండియాలో బ్యాన్ చేసిన 59 యాప్ లలో ప్రముఖమైన యాప్. దీని పేరు తెలియనివారు మొబైల్ ఫోన్ వాడుతున్నారంటే నమ్మసఖ్యం కాదు. అయితే టిక్ టాక్ సిఈఓ భారత్ పై...